Thursday 6 February 2014

40. 1959లో జాతీయ క్షయవ్యాధి సంస్థను ఎక్కడ నెలకొల్పారు?: బెంగళూరు41. గర్భస్రావాలను చట్టబద్ధం చేసేందుకు వీలుగా 1964లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది?: శాంతీలాల్ షా కమిటీ42. జాతీయ అంధత్వ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు?: 1976 43. జలభయ (రేబిస్) వ్యాధి దేని వల్ల వస్తుంది?: కుక్కకాటు44. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను 2005, ఏప్రిల్ 12న ఎవరు ప్రారంభించారు?: మన్మోహన్‌సింగ్45. గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా ఎంతమంది మహిళలు మృతి చెందుతున్నారు?: 56,00046. నీటి ద్వారా సంక్రమించే అంటువ్యాధి ఏది?: కలరా 
47. డబ్ల్యుహెచ్‌వో ప్రమాణాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఎంత శాతం మంది బాలురకు మాత్రమే పోషకాహారం లభిస్తోంది?: 7%

No comments:

Post a Comment