Thursday 6 February 2014

20. ప్రభుత్వ ధన సహాయంతో నడిచే విద్యాసంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించే రాజ్యాంగ ప్రకరణ?
జ: 28
21. చట్టం ముందు అందరూ సమానం అనే రాజ్యాంగ నిబంధన?
జ: 14
22. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా స్థాపించారు?
జ: 89
23. మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
జ: మన్మోహన్ సింగ్
24. మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
జ: ప్రభుత్వం
25. జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు?
జ: 5
26. మైనార్టీలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?
జ: రంగనాథ్ మిశ్రా
 

No comments:

Post a Comment